కార్మిక... శ్రామిక వర్గాల చిన్నారులకు విద్య బుద్ధులు నేర్పించేందుకు గుంటూరు సీతారాంనగర్లో 1971లో స్థాపించబడింది. నాటి నుంచి నేటి వరకు వేలాది విద్యార్ధులు వైద్యులుగా... న్యాయవాదులుగా... ఇంజనీర్లుగా... పోలీసులుగా... ఆడిటర్లుగా అనేక రూపాల్లో సేవలు అందిచేందుకు అవసరమైన పునాది వేసింది. నిరుపేదల బిడ్డలకు బంగారు భవిష్యత్ అందిచడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది శ్రీ సరస్వతీ కమిటీ ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల.
మొత్తం పేజీ వీక్షణలు
16, మార్చి 2015, సోమవారం
జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ కె వి శ్రీనివాసుల రెడ్డి గారు పాటశాల బయోమెట్రిక్ పరిశీలన
తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్న జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ కె వి శ్రీనివాసుల రెడ్డి గారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి