మొత్తం పేజీ వీక్షణలు

12, జూన్ 2013, బుధవారం

పత్రికలలో వచ్చిన సామూహిక అక్షరాభ్యాస వార్తలు

సాక్షి 


ఆంధ్రజ్యోతి 



సాముహిక అక్షరాభ్యాస కార్యక్రమం

 తెలుగు తల్లి విగ్రహం వద్ద జ్యోతి వెలిగిస్తున్న విశ్రాంత ప్రధానోపాధ్యయురాలు శ్రీమతి ఎమ్.వరలక్ష్మి గారు 


  అక్షరాభ్యాస కార్యక్రమంలో చిన్నారులతో అక్షరాలు దిద్ధిస్తున్న కరస్పాన్డెంట్ శ్రీ దాసరి వెంకట సుబ్బారావు గారు 

 చిన్నారులకు పలకా పుస్తకాలు అందజేస్తున్న పూర్వ విద్యార్ధి శ్రీ ఉమ్మడిసేట్టి వెంకటేశ్వరావు గారు 


 చిన్నారులకు పలకా పుస్తకాలు అందజేస్తున్న దాతలు శ్రీమతి సితారవమ్మ గారు, శ్రీ గోవిందరెడ్డి గారు 


 చిన్నారులకు పలకలు అందజేస్తున్న శ్రీమతి పెద్దిరెడ్డి విజయలక్ష్మి గారు 


 చిన్నారులతో అక్షరాలు దిద్ధిస్తున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయని శ్రీమతి మోపర్తి వరలక్ష్మి గారు   


తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయని 

శ్రీమతి మోపర్తి వరలక్ష్మి గారు 



అక్షరాభ్యాసం కార్యక్రమంలో పూజ చేస్తున్న ప్రధానోపాధ్యయులు శ్రీ రవీంద్రబాబు గారు మరియు ఉపాధ్యాయ బృందం 



10, జూన్ 2013, సోమవారం

పాటశాలలో చేరిన విద్యార్ధులతో ఉపాధ్యాయులు

విద్యా  సంబరాల్లో బాగంగా  పాటశాలలో చేరిన విద్యార్ధులతో  ఉపాధ్యాయులు 

విద్యా సంబరాల్లో బాగంగా శ్రీ సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల ఉపాధ్యాయులు విద్య యొక్క అవసరం గురించి 52వ డివిజన్లోని సీతారామ నగర్, ఎన్టీఆర్ కాలనీ, పరమాయ కుంట తదితర ప్రాంతాల్లో  పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తల్లిదండ్రులు కూడా చక్కగా స్పందించారు. ఫలితంగా  చాలా మంది విద్యార్ధులు పాటశాలలో చేరారు. ఒకటో తరగతిలో 20 మంది విద్యార్ధులు చేరారు. దీంతో పాటశాలలో మొదటి తరగతి విధ్యార్ధులతో కళకళలాడుతుంది. ఇప్పటికే పాటశాలలో ఉన్న 320 మంది విద్యార్ధులకు వీరు తోడైయ్యారు. 


7, జూన్ 2013, శుక్రవారం

పాటశాల విద్యా సంబరాల ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సి కె.యస్.లక్ష్మణరావు గారు

విద్యా  సంబరాలలోబాగంగా శ్రీ  సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల రూపొందించిన ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న  శాసనమండలి  ఉపాధ్యాయ సభ్యులు శ్రీయుతులు కె.యస్. లక్ష్మణరావు గారు, విశ్రాంత ప్రధానోపాధ్యాయని వరలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు రవీంద్రబాబు మరియు ఉపాధ్యాయ బృందం