మొత్తం పేజీ వీక్షణలు

26, జనవరి 2015, సోమవారం

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు పాటశాలలో అత్యంత వైభవంగా జరిగాయి.  ప్రధానోపాధ్యాయులు రవీంద్రబాబు గారు జాతీయ జెండాను ఎగుర వేసారు. జెండా వందనం కార్యక్రమంలో పాటశాల ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు విద్యార్ధులు పాల్గొన్నారు.  



10, జనవరి 2015, శనివారం

సంక్రాంతి సంబరాలు

పాటశాలలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం తొలిసారిగా పాటశాలలో సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించడం ద్వారా ఉపాధ్యాయులు మంచి సంస్కృతికి  శ్రీకారం చుట్టారు. ఈ సంక్రాంతి ఉత్సవాల్లో విద్యార్ధులతో చక్కని కార్యక్రమాలు చేయించారు. ముఖ్యంగా తెలుగు వారి సంప్రదాయమైన ముగ్గుల పోటీలు నిర్వహించి వారిలో ఉత్సాహం నింపారు. ఆ తరువాత సంక్రాంతి పండుగ సందర్బంగా సాంప్రదాయ బద్ధంగా చిన్నారి పిల్లలకు చేసే భోగి పళ్ళు పోసే కార్యక్రమం జరిగింది. 

సాక్షి  పత్రికలో మన పాటశాల వార్తా కథనం 

ఈనాడు పత్రికలో మన పాటశాల వార్తా కథనం