కార్మిక... శ్రామిక వర్గాల చిన్నారులకు విద్య బుద్ధులు నేర్పించేందుకు గుంటూరు సీతారాంనగర్లో 1971లో స్థాపించబడింది. నాటి నుంచి నేటి వరకు వేలాది విద్యార్ధులు వైద్యులుగా... న్యాయవాదులుగా... ఇంజనీర్లుగా... పోలీసులుగా... ఆడిటర్లుగా అనేక రూపాల్లో సేవలు అందిచేందుకు అవసరమైన పునాది వేసింది. నిరుపేదల బిడ్డలకు బంగారు భవిష్యత్ అందిచడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది శ్రీ సరస్వతీ కమిటీ ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల.
మొత్తం పేజీ వీక్షణలు
24, నవంబర్ 2013, ఆదివారం
విధ్యాశాఖాధికారి సుబ్బారావుగారికి సన్మానం
| మండల విద్యాశాఖాధికారి కె వి సుబ్బారావు గారికి మేమొంటొ అందజేసిన పాటశాల కరస్పాండెంట్ డి వి సుబ్బారావు గారు |
| మండల విద్యాశాఖాధికారి కె వి సుబ్బారావు గారితో పాటశాల ఉ;ఉపాధ్యాయని ఉపాధ్యాయులు |
15, నవంబర్ 2013, శుక్రవారం
పత్రికలలో బాలల దినోత్సవ వేడుకల సమాచారం
మన పాటశాలలో బాలల దినోత్సవ వేడుకలు
విద్యార్ధినికి బహుమతి ప్రదానం చేస్తున్న ప్రముఖ న్యాయవాది చింతల మల్లిఖార్జునరావు గారు |
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)





