శ్రీ బయ్యవరపు రవీంద్రబాబు BA,Bed, ప్రధానోపాధ్యాయులు,
ఏడవ తరగతి క్లాస్టీచరు
శ్రీమతి పినిశెట్టి విజయలక్ష్మి, గ్రేడ్ 2 హిందిపండిట్,
ఆరవ తరగతి క్లాస్ టీచరు
![]() |
కార్మిక... శ్రామిక వర్గాల చిన్నారులకు విద్య బుద్ధులు నేర్పించేందుకు గుంటూరు సీతారాంనగర్లో 1971లో స్థాపించబడింది. నాటి నుంచి నేటి వరకు వేలాది విద్యార్ధులు వైద్యులుగా... న్యాయవాదులుగా... ఇంజనీర్లుగా... పోలీసులుగా... ఆడిటర్లుగా అనేక రూపాల్లో సేవలు అందిచేందుకు అవసరమైన పునాది వేసింది. నిరుపేదల బిడ్డలకు బంగారు భవిష్యత్ అందిచడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది శ్రీ సరస్వతీ కమిటీ ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల.
![]() |
శ్రీ గురుభ్యోన్నమహా
రిప్లయితొలగించండి