పాటశాలలో బయోమెట్రిక్ ను పరిసిలించేందుకు వచ్చిన జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ కె వి శ్రినువాసుల రెడ్డి గారి సమక్షంలో బయోమెట్రిక్ పరికరంలో వేలిముద్రలు వేసిన ఉపాధ్యాయులు విద్యార్దులు. ఆ సందర్బంగా జరిగిన సభ జెమిని న్యూస్ చానెల్లో వచ్చిన వార్తా కదనం.
కార్మిక... శ్రామిక వర్గాల చిన్నారులకు విద్య బుద్ధులు నేర్పించేందుకు గుంటూరు సీతారాంనగర్లో 1971లో స్థాపించబడింది. నాటి నుంచి నేటి వరకు వేలాది విద్యార్ధులు వైద్యులుగా... న్యాయవాదులుగా... ఇంజనీర్లుగా... పోలీసులుగా... ఆడిటర్లుగా అనేక రూపాల్లో సేవలు అందిచేందుకు అవసరమైన పునాది వేసింది. నిరుపేదల బిడ్డలకు బంగారు భవిష్యత్ అందిచడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది శ్రీ సరస్వతీ కమిటీ ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల.
మొత్తం పేజీ వీక్షణలు
18, మార్చి 2015, బుధవారం
జెమిని న్యూస్ చానెల్లో శ్రీ సరస్వతి కమిటి పాటశాల బయోమెట్రిక్ కధనం
పాటశాలలో బయోమెట్రిక్ ను పరిసిలించేందుకు వచ్చిన జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ కె వి శ్రినువాసుల రెడ్డి గారి సమక్షంలో బయోమెట్రిక్ పరికరంలో వేలిముద్రలు వేసిన ఉపాధ్యాయులు విద్యార్దులు. ఆ సందర్బంగా జరిగిన సభ జెమిని న్యూస్ చానెల్లో వచ్చిన వార్తా కదనం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి