కార్మిక... శ్రామిక వర్గాల చిన్నారులకు విద్య బుద్ధులు నేర్పించేందుకు గుంటూరు సీతారాంనగర్లో 1971లో స్థాపించబడింది. నాటి నుంచి నేటి వరకు వేలాది విద్యార్ధులు వైద్యులుగా... న్యాయవాదులుగా... ఇంజనీర్లుగా... పోలీసులుగా... ఆడిటర్లుగా అనేక రూపాల్లో సేవలు అందిచేందుకు అవసరమైన పునాది వేసింది. నిరుపేదల బిడ్డలకు బంగారు భవిష్యత్ అందిచడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది శ్రీ సరస్వతీ కమిటీ ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల.
మొత్తం పేజీ వీక్షణలు
26, జనవరి 2015, సోమవారం
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు పాటశాలలో అత్యంత వైభవంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయులు రవీంద్రబాబు గారు జాతీయ జెండాను ఎగుర వేసారు. జెండా వందనం కార్యక్రమంలో పాటశాల ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు విద్యార్ధులు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి