తెలుగు తల్లి విగ్రహం వద్ద జ్యోతి వెలిగిస్తున్న విశ్రాంత ప్రధానోపాధ్యయురాలు శ్రీమతి ఎమ్.వరలక్ష్మి గారు |
అక్షరాభ్యాస కార్యక్రమంలో చిన్నారులతో అక్షరాలు దిద్ధిస్తున్న కరస్పాన్డెంట్ శ్రీ దాసరి వెంకట సుబ్బారావు గారు |
చిన్నారులకు పలకా పుస్తకాలు అందజేస్తున్న పూర్వ విద్యార్ధి శ్రీ ఉమ్మడిసేట్టి వెంకటేశ్వరావు గారు |
చిన్నారులకు పలకా పుస్తకాలు అందజేస్తున్న దాతలు శ్రీమతి సితారవమ్మ గారు, శ్రీ గోవిందరెడ్డి గారు |
చిన్నారులకు పలకలు అందజేస్తున్న శ్రీమతి పెద్దిరెడ్డి విజయలక్ష్మి గారు |
చిన్నారులతో అక్షరాలు దిద్ధిస్తున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయని శ్రీమతి మోపర్తి వరలక్ష్మి గారు |
తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయనిశ్రీమతి మోపర్తి వరలక్ష్మి గారు |
అక్షరాభ్యాసం కార్యక్రమంలో పూజ చేస్తున్న ప్రధానోపాధ్యయులు శ్రీ రవీంద్రబాబు గారు మరియు ఉపాధ్యాయ బృందం |
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి